14 October 2025
Tuesday, October 14, 2025

పేకాట రాయుళ్లపై మెరుపుదాడి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

8 మందిపై కేసు నమోదు…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండలం

మండపేట మండలం లోని ఏడిదలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న కొందరు వ్యక్తులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ కు అందిన సమాచారం మేరకు ఎస్సై వీ కిషోర్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. గ్రామ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై కిషోర్ తెలిపారు. వారి వద్ద నుండి రూ.7,800 నగదు, 104 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo