14 October 2025
Tuesday, October 14, 2025

ఫోటో జర్నలిస్ట్ లకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ప్రతిష్టత్మక పురస్కరాలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

19వ తేది వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరానికి చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు 2025 లను అందించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు అద్దంకి రాజా యోనా తెలిపారు. ఇద్దరు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లు జి.వి.వి. ప్రసాద్ (సాక్షి), ఎస్.బి.రాజేశ్వరరావు(ఆంధ్ర జ్యోతి) లను ఎంపిక చేశామని, మంగళవారం ప్రముఖులచే విశిష్ట పురస్కారాలను అందించనున్నామని తెలిపారు. క్లిష్టమైన సామాజిక, పర్యావరణ, సాంసృతిక మరియు ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ద్వారా సమాజంలో మార్పును తేవడానికి కృషి చేస్తున్నాందుకు ఈ పురస్కారాలను అందిస్తున్నామని అద్దంకి రాజా యోనా తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo