WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(అక్టోబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

సోమవారం (అక్టోబర్ 21) శ్రీవారిని మొత్తం 64వేల894 మంది దర్శించుకున్నారు. వారిలో 23, 355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 82 లక్షల రూపాయలు వచ్చింది. 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement