Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చిన అర్జులను తక్షణమే పరిష్కరించాలి ఎస్.ఈ పి. వెంకట్రావు ఆదేశాలు* 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చిన అర్జులను తక్షణమే పరిష్కరించాలి ఎస్.ఈ పి. వెంకట్రావు ఆదేశాలు*

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ

కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కాక వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ ఎస్.ఇ. పి. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఎస్.ఇ. పి. వెంకట్రావు పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేసారు. శానిటేషన్, విధిలైట్లు, హౌసింగ్, తదితర అంశాలకు చెందిన అర్జీలు దాదాపు 6 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు ఎస్.ఇ పి. వెంకట్రారు అందజేసారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను పరిశీలించి నాణ్యమై పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంతాకు ముందు నిర్వహించిన డయల్ యువర్ కమీషనర్ కార్యాక్రమంలో. ఇన్చార్జీ మేనేజర్ రామశాస్త్రి పాల్గొని ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్, టిపిఆర్వో శైలాజ, రెవెన్యూ సూపరింటెండెంట్ శిరిష్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
తెలంగాణ
తూర్పు గోదావరి
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo