14 October 2025
Tuesday, October 14, 2025

ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు పంపిణీ …

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట పట్టణంలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొమ్మిశెట్టి సత్తిబాబు కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా చెక్కును గురువారం రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ సతీమణి వేగుళ్ళ అనిత అందజేశారు. మండపేట పట్టణంలో వారి స్వగృహనికి వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.పిల్లల చదువుల బాధ్యతను పార్టీ చూస్తుందని భరోసా ఇచ్చారు.అనంతరం కపీలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మెర్ల వీర రాఘవ కుటుంబానికి టేకి గ్రామంలో వారి స్వగృహనికి వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు లక్షల భీమ చెక్కును అందించి వారికి ధైర్యం చెప్పారు. సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లు సుంకర మణికంఠ, వానపల్లి దుర్గాప్రసాద్ లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది జనసేన నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo