Thursday, August 7, 2025
Thursday, August 7, 2025

➡️ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మందికి జరిమానా ➡️

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 మందికి జరిమానా : ఎస్సై పి సత్యనారాయణ

 

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు, కోరింగ

కాకినాడ జిల్లా, కాకినాడ పోలీసు సబ్ డివిజన్, కాకినాడ రూరల్ సర్కిల్, కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 11 మందిని కోర్టులో హాజరు వచ్చినట్టు కోరింగ సబ్-ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ వెల్లడించారు. ఈ 11 మందిని కాకినాడ ఫస్ట్ క్లాస్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున ఒక లక్ష పదివేలు రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా కోరంగ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విస్తృతంగా కోరింగ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అతి వేగంగా ప్రయాణించే వాహన చోదకులను అదుపులోకి తీసుకుని భారీ స్థాయిలో జరిమానాలు విధించి.. రహదారి భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇకపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo