22 October 2025
Wednesday, October 22, 2025

శ్రీకృష్ణ ఆధ్వర్యంలో రక్తదానం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

చోడే శ్రీకృష్ణ ఆధ్వర్యంలో 30 మంది రక్తదానం చేశారు…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండపేట నియోజకవర్గ అధ్యక్షుడు చోడే శ్రీకృష్ణ ఆధ్వర్యంలో 30 మంది రక్తదానం చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్‌ మంగళవారం రామచంద్రపురంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి శ్రీకృష్ణ నేతృత్వంలో మండపేట నుంచి పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. తొలుత మండపేటలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని మహానేతకు నివాళులర్పించిన అనంతరం వీరంతా రామచంద్రపురం తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలే ప్రాణంగా పేదల అభ్యున్నతికి దివంగత వైఎస్‌ఆర్‌ చేసిన కృషి, పేదల పట్ల ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిలో నిలిచిపోయాయని అన్నారు అనంతరం రక్తదానం ప్రాధాన్యత గురించి శ్రీకృష్ణ వివరించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన శ్రీకృష్ణను సూర్యప్రకాష్‌ అభినందించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo