14 October 2025
Tuesday, October 14, 2025

రోగులు పట్ల అశ్రద్ధ వహించకండి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

వైయస్ఆర్ క్వాలని టిడ్కో అపార్ట్మెంట్ వద్ద గల అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆశ్రయించే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూకదుర్గారాణి సూచించారు. గురువారం అక్కడ నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ఆమె పాల్గొని ఆసుపత్రి పరిస్థితులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్‌లో ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మెడికల్ ఆఫీసర్ వి భవాని, స్టాఫ్ నర్స్ సౌధామిని, హాస్పిటల్ సిబ్బంది దేవిక, గణేష్, నగేష్, కళ్యాణి, ధనబాబు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo