Monday, August 4, 2025
Monday, August 4, 2025

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట రూరల్

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని మండపేట రూరల్ సిఐ పి దొర రాజు అన్నారు. మండపేట మండలం ద్వారపూడి లో శనివారం ఆటో డ్రైవర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ప్రదిప్తి పాల్గొన్నారు. రూరల్ ఎస్ ఐ వి కిషోర్ మాట్లాడుతూ నియమ నిబంధనలు  పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం చేయరాదని, యూనిఫారం తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు ఆటో లో ప్రయాణిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo