Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

రాష్ట్ర వైసిపి కార్మిక విభాగం కార్యదర్శిగా శెట్టి నాగేశ్వరరావు…..

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

రాష్ట్ర వైసిపి కార్మిక సంఘం విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మండపేట కు చెందిన సీనియర్ వైసిపి నాయకులు శెట్టి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఈయన పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ లో కొనసాగుతున్నారు. మండపేట నియోజక వర్గ ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.ఈయన కుమార్తె శెట్టి కళ్యాణి కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో మండపేట నియోజకవర్గం వైసిపి కార్యాలయంలో వైసిపి పిఏసి సబ్యులు, మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు .వైసీపీ రాష్ట్ర కార్మిక విభాగ కార్యదర్శిగా ఎంపికైన శెట్టి నాగేశ్వరరావును దుశ్శాలువా పూలమాలతో సత్కరించారు.పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ సత్తింశెట్టి ధనరాజు, కాళ్లసత్తిబాబు, గుండుమరళీ,పిచ్చకుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo