24 October 2025
Friday, October 24, 2025

రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన నాయకులు వై.యస్.ఆర్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పేద ప్రజల మన్ననలు పంపిన మహానాయకుడు వైయస్సార్

గ్రామ సర్పంచ్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, . రాయవరం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాయవరం మండలం ,సోమేశ్వరం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ ఆరిఫ్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, తొలుత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు,కార్యకర్తలకు పంచారు, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆరిఫ్ మాట్లాడుతూ పేద ప్రజల మన్ననలు పొందిన మహా నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి అని, పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ,108 వాహనం, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో, పేద ప్రజల ప్రతి ఇంటిని సంక్షేమంతో నింపిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డి కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరం గ్రామ సర్పంచ్ శాకా ఆదినారాయణ, ఎంపీటీసీ కాళ్ల అప్పారావు, పిఎసిఎస్ నల్లమిల్లి వీర రాఘవరెడ్డి, మాజీ ఎంపిటిసి తోట వెంకటరావు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వినుకోటి ప్రకాష్, గుత్తి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo