24 October 2025
Friday, October 24, 2025

శ్రావణమాస ఆఖరి శుక్రవారం చైర్ పర్సన్ రాణి విశేష పూజలు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ఆమె స్వగృహంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.పూజారి ఆనంద్ మంత్రోచ్చారణ మధ్య అమ్మవారిని పూజించారు. అలంకరించిన పీఠం పై పువ్వులు, దీపాలతో వరలక్ష్మీ అమ్మవారి విగ్రహం ముందు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు తమ కుటుంబ సుఖశాంతులు,ఐశ్వర్యం కోసం చేసే పవిత్ర పూజ అని అన్నారు. పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధి కలగాలని అమ్మవారిని ప్రార్ధించారు.వ్రతం అనంతరం మహిళలకు తాంబూలాలు,ప్రసాదం పంపిణీ చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo