14 October 2025
Tuesday, October 14, 2025

సీనియర్ జర్నలిస్ట్ అడపా వెంకట్రావుకు అస్వస్థత

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు పరామర్శ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆంధ్రప్రభ సీనియర్ విలేకరి, ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు అడపా వెంకట్రావు కొద్దికాలంగా అస్వస్థతకు గురై ఇంటి వద్ద వైద్యం పొందుతున్నారు. టిడిపి సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు జీను మణిబాబు గురువారం ఆయనను పరామర్శించారు. వెంకట్రావు కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి మోకాలి వరకు వాచిపోయింది. స్థానిక ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ ఎంఎస్ బాలగంగాధర్ ఎమ్మెస్ జూలై 26వ తేదీ నుండి వైద్యం అందించారు. సుమారు 45 రోజులుగా ఇంటి వద్ద ఉండి వైద్యం పొందుతున్నారు. విషయం తెలిసిన మణి బాబు స్థానిక నాయకులతో కలిసి వెంకటరావును పరామర్శించారు. త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, జగ్గంపేట మాజీ ఉప సర్పంచ్ చెలికాని హరిగోపాల్, మంతెన రవిరాజు, ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo