Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దిశ యాప్ ఐ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

దిశ మొబైల్ యాఫ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మండపేట రూరల్ సీఐ పి శివ గణేష్ గ్రామ మహిళా పోలీసులకు ఆదేశించారు. మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం గ్రామీణ మహిళా పోలీసులతో అవగాహన సదస్సు ఎస్ ఐ పి.వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సి ఐ శివ గణేష్ పాల్గొని మహిళా పోలీసులు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాలలో విధులు నిర్వహించి సమయాలలో ప్రజలతో ఎలా మెలగాలి వారి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, బాధితులకు సత్వరమే న్యాయం చేయుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు, దిశ మొబైల్ యాప్ యొక్క ఆవశ్యకత, యాప్ యొక్క ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి గ్రామాల్లో ఉన్న ప్రజలందరి చేత దిశ యాప్ ను వినియోగించుకునే విధంగా వారిని చైతన్య పరచాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుండి వచ్చిన గ్రామ మహిళా పోలీసులు, ఏఎస్ఐ కె

పి. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ రైటర్ రోక్కల శ్రీను, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement