విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
సంక్షేమ పధకాల అమలు, పేద ప్రజలకు జగనన్న చేస్తున్న అభివృద్ధి ని చూసి ప్రజలందరూ మళ్ళీ ఏపీ కి జగనే సీఎం గా కావాలని మండపేట మార్కట్ కమిటి చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ రావు, ఎంపిపి నౌడు వెంకటరమణ, జెడ్పి టిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశాలమేరకు రాయవరం మండలం పసలపూడి గ్రామంలో సచివాలయం1 వద్ద ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఎ ఎం సి చైర్మన్ శ్రీనివాస్ రావు, ఎంపిపి వెంకటరమణ, జెడ్పి టిసి మంగతాయారు వెంకటరెడ్డి, ,ఈ ఓ పి ఆర్ డి శ్రీనివాస్,వైసిపి గ్రామశాఖ అధ్యక్షులు చింతా సుబ్బారెడ్డి, ఎం ఎల్ యు . రాజేష్, పంచాయతీ కార్యదర్శి మల్లిడి నారాయణరెడ్డి, మండల జేసి ఎస్ కన్వినర్(మాచవరం జగన్), మండల సేవాదళ్ కన్వీనర్ వెలగల సత్యనారాయణరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ పోతంశెట్టి సాయిమోహన్ రెడ్డి, ఎంపిటిసి లు కర్రి విజేత, కోట శ్రీలక్ష్మి, కన్వీనర్ లు పోతంశెట్టి సత్తిబాబు, మల్లిడి వివేకానంద రెడ్డి, చింతా విజయలక్ష్మి, మల్లిడి రామారెడ్డి(బాటు), కర్రి శివానంద రెడ్డి, పడాల ప్రభాకర్ రెడ్డి,వైసిపి నాయకులు పడాల వెంకటరెడ్డి, పోతంశెట్టి రామ రాజారెడ్డి, మల్లిడి వీర రాఘవ రెడ్డి, చింతా సురేష్ రెడ్డి, గృహ సారుదులు,గ్రామ వాలంటీర్స్,జగన్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.