Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తండ్రి కొడుకు కొట్లాటలో తండ్రి మృతి….

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కరప, విశ్వం వాయిస్ న్యూస్: తండ్రి కొడుకు కొట్లాట తండ్రి మృతి చెందినట్లు కాకినాడ జనరల్ హాస్పిటల్ ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ డి రమేష్ బాబు శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన కరప గ్రామంలో కట్టా మల్లేష్ ( ) శ్రావణి దుర్గా కుమార్ తో డబ్బుల విషయంలో గురువారం రాత్రి తండ్రి కొడుకులు గొడవలు పడుతూ కొడుకు శ్రావణ్ దుర్గ కుమార్ తండ్రిని ఇనుప రాడ్తో దాడి చేయగా మల్లేష్ కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి రక్తపు మడుగులో ఉన్న మల్లేష్ నీ ఆంబులెన్స్ లో కాకినాడ జనరల్ హాస్పిటల్ కి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మల్లేష్ మృతి చెందినట్లు హాస్పటల్ నుండి వచ్చిన డెత్ ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసిj సీఐ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితుడు శ్రావణ్ దుర్గం అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement