Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పధకాన్ని కూడా
సద్వినియోగం చేసుకోవాలి
అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సత్తి
సూర్యనారాయణ రెడ్డి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:

అనపర్తి, విశ్వం వాయిస్ న్యూస్ : ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనపర్తి ఎండిఓ ఆఫీస్ లో జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన నిధుల పంపిణీ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రామానికి ముఖ్యాధితిగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని దీనితో పాటు విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ ఆశయంతో అయితే ఈ సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో ఆ ఆశయం నెరవేరుతుందని మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండలం జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మీ వెంకట రెడ్డి, అనపర్తి మండలం ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, అనపర్తి మండలం వైస్ ఎంపీపీ పులగం బుల్లి రెడ్డి , వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి గ్రామ సర్పంచ్ వారా కుమారి, బిసి బట్ట రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు, అనపర్తి మండలం వైస్ ఎంపీపీ2 కర్రీ ఏసుదాసు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement