Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంకిత భావంతో పని చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం (విశ్వం వాయిస్ న్యూస్)

అమలాపురం సామ్రాట్ హోటల్ లో

అమలాపురం డివిజన్ సంబంధించి 5 తాలూకా యూనిట్ల,ఎన్నికలు, అమలాపురం పట్టణం, అమలాపురం తాలూకా, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు, శుక్రవారం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎం జగన్నాథం, ఏపీ జి ఈ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రాజు, ఏపీ.జీ ఈ ఏ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ,ఏపీ రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వి ఎస్ దివాకర్, ఇళ్ల భక్తవత్సల రావు, అమలాపురం మున్సిపల్ కమిషనర్, అమలాపురం తహశీల్దార్, అమలాపురం ఎంపీడీవో,తదితరులు పాల్గొన్నారు అమలాపురం పట్టణ అధ్యక్షుడిగా డిప్యూటీ తహసిల్ల్దార్ పి అశోక్ ప్రసాద్, అమలాపురం తాలూకా అధ్యక్షుడిగా ఎంపీడీవో ప్రభాకర్ రావు, రాజోలు ఆధ్యక్షుడిగా శ్రీనివాస్, మమ్మిడివరం అధ్యక్షులుగా సుబ్బారాయుడు, కొత్తపేట అధ్యక్షుడిగా, సూర్యనారాయణ మరియు యు. ప్రతి యూనిట్కు 20 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక అయినారు, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవిన్యూ జేఏసీ చైర్మన్ దివాకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు నాయకత్వంలో ఉద్యోగుల సమస్యలపై ఏపీ జి ఈ ఏ ఏ నిరంతరం పోరాడుతుందని దివాకర్ అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement