Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సిఐటియు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ, మే28; సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటరులో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐ.వి.) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కార్మికులు, కష్టజీవులు నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ అని పేర్కొన్నారు.అనేక మంది బాటసారులు,వాహనదారులు శిబిరం వద్దకు వచ్చి మజ్జిగ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కీ.శే. ఖండవిల్లి సీతారామం జ్ఞాపకార్ధం వారి కుమారుడు కె.ఎ.శ్రీనివాస్ (టీచర్) ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర వర్మ, సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ,జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ,నగర అధ్యక్షుడు పలివెల వీరబాబులతో పాటు ఎస్.ఎఫ్.ఐ. నాయకులు రాజా, సూరిబాబు,మణికంఠ,విద్య, డింపుల్,అమృత,అభ్యుద్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement