Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

టిప్పర్ల మితిమీరిన వేగానికి కళ్లెం వెయలేరా..?

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– తృటిలో తప్పిన పెను ప్రమాదం
– ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక లారీ.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

 

పెనుమంట్ర(విశ్వంవాయిస్ ప్రతినిధి)

మండలంలోని  వెలగలేరు తలుపులమ్మ గుడి వద్ద తాడేపల్లిగూడెం నుండి  ఆచంట వెళ్తున్న ఆర్టీసీ బస్సును మితిమీరిన వేగంతో ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.ప్రయాణీకులకి ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న ఆర్టీసీ సిబ్బంది,స్థానికులు మాట్లాడుతూ ఇసుక లారీలు,టిప్పర్లు అధిక లోడుతో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వెళ్తున్నారని, వెనకున్న ద్విచక్ర వాహనదారులు ఇసుక, కంకర లారీలలో నుండి పడే దుమ్ము ధూళి వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని,వారి వేగానికి అంతే లేకుండా పోతోందని, టిప్పర్ల అతివేగానికి కళ్లెం వేయాలని అధికారులను కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement