Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్లరేవు వరద ప్రాంతాల్లో ఆర్డీవో పర్యటన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవు వరద ప్రాంతాల్లో ఆర్డీవో పర్యటన

కొత్తలంక గ్రామంలో పర్యటించిన ఆర్డీవో ఎన్ వివి సత్యనారాయణ

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామపంచాయతీ కొత్తలంక గ్రామంలో గౌతమి గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న వరదల నేపథ్యంలో మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి కాకినాడ ఆర్డిఓ పర్యటించారు. ముంపునకు గురైన గ్రామంలో ప్రజలకు ఆహారం తాగునీరు వైద్య సదుపాయాలను పర్యవేక్షించారు. రైతులకు సంబంధించిన పొలాలలో పంట నష్టాలను అంచనా వేయడానికి సంబంధిత చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తాళ్లరేవు ఎంపీడీవో అనుపమ, జడ్పిటిసి సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్, మండల అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement