01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం

విశ్వం వాయిస్ న్యూస్, కాజులూరు

టీడీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని గుర్తించి పరిష్కరించడం జరిగితుందని కాజులూరు మండల టీడీపీ అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి(డాక్టర్ బాబు) పేర్కొన్నారు. మండల కేంద్రమైన కాజులూరులో ఈమేరకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేసి ఏడాది పాలనపై ప్రజాభిప్రాయల్ని, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ (పెద్ద), టీడీపీ నాయకులు ఎలుగుబంట్ల శ్రీనివాస్, యాళ్ల దొరబాబు, వాసంశెట్టి సూరిబాబు, బొండాడ మణికంఠ, వాసంశెట్టి నారాయణరావుపాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo