Sunday, August 10, 2025
🔔 10
Latest Notifications
Sunday, August 10, 2025
🔔 10
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

అల్పపీడనం వాతావరణం తో రైతుల్లో ఆందోళన

అల్పపీడనం వాతావరణం తో రైతుల్లో ఆందోళన

కాకినాడ జిల్లా, తాళ్ళరేవు, విశ్వం వాయిస్: కాకినాడ జిల్లాలో గత వారం రోజుల నుండి అల్పపీడనాలు తుఫాను హెచ్చరికల వాతావరణంతో వారం రోజులుగా కొద్దిపాటి వర్షాలు, రాత్రి సమయంలో విపరీతమైన గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారుమడులకు సిద్ధమవుతున్న రైతులు కొందరు విత్తనాలు వెదజల్లే సమయంలో వర్షపాతం వల్ల విత్తనాలు మొలకెత్తడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయన్న ఆలోచనలో రైతులు వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాలాల మార్పులు వాతావరణ ఇబ్బందుల వల్ల ప్రతిసారి రైతులకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఈ క్రమంలో కొందరు రైతులు మాట్లాడుతూ విపత్తుల సమయంలో రైతులకు వర్షాల వల్ల తుఫాన్ వల్ల నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వం స్పందించి రైతులకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo