జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎక్కడా క్రికెట్ బెట్టింగులు, కోడిపందాలు ,బొమ్మ బొరుసు, గుండాటలు వంటి ఎటువంటి జూద క్రీడలు జరగటానికి వీలు లేదని జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది .ఆదివారం జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు రాబడిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామ శివారులో జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు మరియు వారి సిబ్బంది పేకాట రాయుళ్లు మీద దాడి చేశారు .ఈ దాడిలో 5 మంది పేకాట రాయుళ్లు నుఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5100 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.ఎవరైనా జగ్గంపేట...
కాకినాడ
పాత్రికేయులు వృత్తిధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని డా.ఓబుల్ రెడ్డి హెల్త్ కేర్&మల్టిస్పెషాలిటి సెంటర్ అధినేత,గుండెవ్యాధి నిపుణులు డా.గజ్జల ఓబుల్ రెడ్డి,జనరల్ సర్జన్ డా.మల్లాడి భార్గవి సూచించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు,వారి కుటుంబ సభ్యులకు స్థానిక భానుగుడి వద్దగల జన్మభూమి పార్కు సమీపంలోని హెల్త్ కేర్ సెంటరులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.తొలివిడతలో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సుమారు 50మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలతో బాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.రక్త,షుగర్,బీపీ టెస్ట్, 2డి ఎకో గుండె పరీక్షలు, గుండె...
జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్ :
జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలలో ఉన్న నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం కల్పిస్తూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ నేతృత్వంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు సంస్థ వికాస సౌజన్యంతో జూలై 5వ తేదీ ఉదయం 9 గంటలకు గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడ్రన్ డిగ్రీ కళాశాలలో ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 1350 ఖాళీలతో అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగం అవకాశం కల్పించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ...
టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా
విన్నర్స్ గా నిలిచిన జగ్గంపేట టీంకు షీల్డ్ తో పాటు 25 వేల 5 వందల 55 రూపాయల నగదు బహుమతి
జగ్గంపేట విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 12వ తేదీన ప్రారంభమైన కోరాడ సాయిరాం శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ యొక్క టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనగా జగ్గంపేట టీం విన్నర్స్ గా, గుర్రప్పాలెం టీం రన్నర్స్ గా నిలిచారు..ఈ సందర్భంగా గుర్రంపాలెం రోడ్డులోని బాలాజీ రైస్ మిల్ ఎదురుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణం వద్ద విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట టిడిపి మండల...