Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

ఆదివాసి గిరిజన మహాసభ

రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కారం తమ్మన్నదొర పేరు పెట్టాలి.

1840లో కారం తమ్మన్నదొర నాయకత్వం లోని బృందం 12 మంది బ్రిటిషు పోలీసులను హతమార్చి..ఈ ఘటన తరువాత 8సంవత్సరాల పాటు తమ్మన్నదొర గెరిల్లా పోరాటం కొనసాగించారని ఈ తరవాత తమ్మన్న అదృశ్యమయ్యారు. విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేసారు.కారం తమ్మన్నదొర, కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో టి.సాయిపుష్ఠ, ముచ్చిక భాస్కర్ కృష్ణంరాజు, దొర, సోమాల దుర్గాప్రసాద్,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo