ఇంటింటికి వంచన ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి
విశ్వం వాయిస్ న్యూస్, రాజోలు
గుబ్బలపాలెం లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం
ఇంటింటికి వంచన ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి
రాజోలు నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-మలికిపురం మండలం గుబ్బలపాలెం గ్రామంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యల్లమెల్లి రామారావు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా మాజీ మంత్రివ రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి గొల్లపల్లి సూర్య రావు,జడ్పీటీసీ సభ్యురాలు బల్ల ప్రసన్న కుమారి హాజరయ్యారు.
తొలుత గొల్లపల్లి వైసీపీ నాయకులతో కలిసి స్థానికంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వైసీపీ పార్టీ పతాకం ఆవిష్కరణ చేశారు.
బాబు...