Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
Friday, August 8, 2025
🔔 9
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

ఒక అక్రమ సంబంధం ముగ్గురి హత్యకు దారి తీసింది

అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణం: ఎస్పీ జి బిందు మాధవ్

అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణం: ఎస్పీ జి బిందు మాధవ్ విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ సిటీ అక్రమ సంబంధం వలనేసామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి, ట్రైనీ ఆదివారం హత్యకు గురైనట్లు దర్యాప్తులో వెల్లడయిందని నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ వెల్లడించారు. ఈనెల 3వ తేదీన తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్యకు గురైన విషయం తెలిసిందే.మృతురాలు ములపార్తి మాధురి,నిందితుడు తలే సురేష్ మధ్య అక్రమ సంబంధం గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.నిందితుడు మృతురాలి ఆర్ధిక అవసరాలు నిమిత్తం దాదాపు రూ 7లక్షలు వరకూ ఖర్చు చేసినట్లు,నిందితుడి భార్య, మాధురి నుండి వేధింపులు భరించలేక...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo