ఆధునిక యంత్రాలతో వ్యవసాయం లాభసాటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తోంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ లో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామ కిసాన్ డ్రోన్ సిహెచ్ సి రైతు గ్రూపుకు డ్రోన్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీలో వ్యవసాయ పెట్టుబడులను తగ్గించడానికి సకాలంలొ పురుగు మందులు మరియు సూక్ష్మ ఎరువులను పంటలకు అందించడానికి వ్యవసాయ డ్రోన్ పరికరాలను వినియోగించేలా సబ్సిడీపై వాటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందనివాటితో అన్నదాతలు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే...
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
గండేపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామ్ ఆయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామ్ ఆయిల్ మొక్కలు నాటి మాట్లాడుతూ, పామాయిల్ పంట దేశానికి అవసరమైనదే కాకుండా, రైతుకు స్థిర ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తోంది. గండేపల్లి మండలంలోని రైతులు పామ్ ఆయిల్ సాగులో అందరికంటే ముందు వరుసలో ఉంటారని, పామ్ ఆయిల్ ఇక్కడనుండే...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆవలంబించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు.మంగళవారం జగ్గంపేట మండలం మల్లి శాల, కాండ్రేగుల గ్రామలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రతి ఒక్క రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని,అలాగే ప్రతి కౌలు రైతు కూడా తప్పనిసరిగా కౌలు కార్డులు తీసికోవాలని సూచించారు.దమ్ములో వేసుకోవలసిన ఎరువుల గురించి రైతలకు వివరించారు.రైతులకు గట్ల...
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో శుక్రవారం ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పామ్ ఆయిల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో గ్రామం లోని రైతులకు పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక సంఖ్యలో పామ్ ఆయిల్ పంట సాగు చేసే నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుందని, ఇక్కడి రైతులు పామ్ ఆయిల్ సాగులో చాలా అనుభవం కలిగిన వారిని తెలియచేసారు. మిగిలిన రైతులు కూడా పామ్ ఆయిల్ సాగు...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
గండేపల్లి మండలం యర్రం పాలెం పుష్కర లిఫ్టు నుండి సుమారు 15 గ్రామాలకు 13000 ఎకరాలకు సార్వ పంట సాగు చేసుకునేందుకు పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భాస్కరరావు మాట్లాడుతూ మెట్ట ప్రాంత భగీరధుడు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మెట్ట ప్రాంతానికి పుష్కర ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి రైతులకు నీరందించిన ఘనత ఆయనకే చెందుతుందని తాళ్లూరులిఫ్ట్ ను 55 కోట్లతో సిమెంట్ పైపులు స్థానంలో ఐరన్ పైపులు వేసి మరమ్మతులు చేసేందుకు టెండర్లు కూడా పిలవడం జరిగిందని తొందర్లోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి...
జగ్గంపేట
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా 80 శాతం రాయితీతో రైతులకు వ్యవసాయ డ్రోన్లను అందిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర సీ హెచ్ సీ రైతు గ్రూపుకు వ్యవసాయ డ్రోన్ను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, వ్యవసాయ పెట్టుబడులను తగ్గించేందుకు, పురుగుమందులు మరియు సూక్ష్మ ఎరువులను సమయానికి పంటలకు పిచికారీ చేయేందుకు డ్రోన్ల వినియోగం అవసరం అని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తోంది. ప్రతి డ్రోన్ యూనిట్కు రూ.9.80 లక్షల ఖర్చు కాగా, రైతు వాటా కేవలం రూ.1.96 లక్షలు మాత్రమేనని,...