14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

కొవ్వూరు

సెప్టెంబర్ 15న చలో విజయవాడ ను జయప్రదం చేయండి

జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దు చేయాలి   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలని సెప్టెంబర్ 15న చలో విజయవాడ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం కొవ్వూరు స్థానిక సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైగాపుల నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుకూరి దొరయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దుచేసి నిర్మాణ కార్మికులకు సంక్షేమ...

చెరువును తలపించిన మున్సిపల్ పార్క్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు పట్టణంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన శివానంద మున్సిపల్ పార్క్ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువును తలపించింది. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో కొవ్వూరు పట్టణంలోని శివానంద మున్సిపల్ పార్కును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశాంతంగా కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన మొక్కలను నాటి సుందరంగా తీర్చిదిద్ది పార్కు చుట్టూ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యమో , పారిశుద్ధ్య కార్మికుల బద్ధకమో తెలియదు కానీ పార్కుకు చుట్టూ ఉన్న డ్రైనేజీ మట్టితో పేరుకుపోవడంతో నీరు వెళ్లే మార్గం లేదు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రౌండ్ పార్క్ చుట్టూ...

రాజీమార్గమే రాజమార్గం.. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక – 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనూరాధ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు రాజీమార్గమే రాజ మార్గమని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాలతో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణం నందు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3 బెంచ్ లను ఏర్పాటు చేసారు .ప్రీ లిటిగేషన్ కేసులపరిష్కర నిమిత్తం మొదటి బెంచ్ కు సంస్థ చైర్మన్ 9 వ అదనపుజిల్లా జడ్జి ఎం .అనురాధ , న్యా య వాది...

విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించాలి – భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం

భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల పోటీలు   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించేందుకు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం సంస్కృత కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జి వి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు సంయుక్తంగా కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపించాలనే సంకల్పంతో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్ననాటి నుండి దేశం పట్ల భక్తి గౌరవాలను పెంచుకునే...

వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు 30, 000 రూ అందించాలి – ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం డిమాండ్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవన భద్రత, జీవనోపాధి కల్పించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. గురువారం కొవ్వూరు పట్టణం లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగానంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ పథకాలు తో కూడిన ఆటో సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని...

వేములూరు శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిసాయి. శ్రీ విజయ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేములూరు గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేములూరు గ్రామంలో గత 42 సంవత్సరముల నుండి శ్రీ విజయ గణపతి వారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నవరాత్రుల సమయంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలను అందించడం జరుగుతుందన్నారు....

మద్దూరు గ్రామంలో బస్ సర్వీస్ ప్రారంభం

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు డిపో బస్ సర్వీస్ ను కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సోమవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో జండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కోవిడ్ నుండి బస్ సర్వీస్ లేక విద్యార్థులు, మహిళలు, వృద్దులు చాలా ఇబ్బందులకు గురాయ్యేనారని మద్దూరు కూటమి నాయకులు ఈ విషయాన్ని శుక్రవారం నాడు గ్రీవన్స్ లో నాద్రుష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్ళీ ఈ బస్ సర్వీస్ పునః ప్రారంభం చేస్తున్నారని. ఈ బస్ ఉదయం 8 మద్దూరు వస్తుందని... రూట్ నిడదవోలు నుండి సమిశ్రగూడెం, గోపవరం, విజ్జెశ్వరం...

నూతనంగా మంజూరైన అంబులెన్సు ప్రారంభం

వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది - ఎమ్మెల్యే ముప్పిడి విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం కొత్త ఏ ఎల్ ఎస్ అంబులెన్స్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌ను కేటాయించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏ ఎల్ ఎస్ అంబులెన్స్‌ను ముప్పిడి వెంకటేశ్వర రావు...

అనధికారక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోండి –  మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు అనధికారక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనుటకు 139 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్టిపిఓల ద్వారా అనధికారిక లే అవుట్ లను క్రమబద్ధీకరించుకునేందుకు అక్టోబర్ 23వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించిందని, లేఅవుట్ యజమానులు ప్రభుత్వం కల్పించిన ఎల్టిపిఓల ద్వారా అనధికారిక లేఔట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, దళారీల ద్వారా ఎల్టిపివోలు చేయించుకొని మోసపోవద్దని అన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ ద్వారా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, మైక్ ప్రచారాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం...

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు అందుకున్న గెల్లా కేశవ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు సర్వేపల్లి రాధాకృష్ణ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో కొవ్వూరు పట్టణానికి చెందిన జీకే ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గెల్లా కేశవకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డును ఈరోజు పాన్ ఇండియా సంస్థ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాజమండ్రి లొ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి కె వాసుదేవరావు డీఈవో తూర్పుగోదావరి జిల్లా ఎన్ వి వి సత్యనారాయణ డిప్యూటీ కలెక్టర్ వివిఎస్ కృష్ణకుమార్ సీనియర్ జర్నలిస్టు చిలుకూరి శ్రీనివాసరావు సముదాల గురు ప్రసాద్ గుంతం స్వామి గుంత స్వామి వారి చేతుల మీదగా అవార్డును 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo