14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ.

రాజీమార్గమే రాజమార్గం.. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక – 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనూరాధ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు రాజీమార్గమే రాజ మార్గమని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాలతో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణం నందు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3 బెంచ్ లను ఏర్పాటు చేసారు .ప్రీ లిటిగేషన్ కేసులపరిష్కర నిమిత్తం మొదటి బెంచ్ కు సంస్థ చైర్మన్ 9 వ అదనపుజిల్లా జడ్జి ఎం .అనురాధ , న్యా య వాది...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo