భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
రామసేన సంస్థ స్థానిక సంస్థల ఎన్నికలో పోటికి సిద్ధమని ఓ దినపత్తిలో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు
విశ్వం వాయిస్ న్యూస్, గోకవరం
భారతీయ జనతా పార్టీ నాయకులుగా అధిష్టానం నిర్ణయానికి లోబడి తాము ఎప్పుడు పని చేస్తామని, పార్టీ ఆదేశాలను ఎప్పుడు ధిక్కరించలేదని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రామసేన సంస్థ నుంచి స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన ఖండించారు. దీనిపై స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ లే అవుట్ వద్ద గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా...