01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి దళితులకి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా విద్య ఆరోగ్యం సంబంధించి అంశాలు రావడంలేదని దానికి ప్రత్యయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కోరారు. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కె ఎస్ జోహార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కమిషనర్ కు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు నాయుడుతో చర్చించి, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువత కు ఉపాధి కల్పించాలని, చర్మ కారు వృత్తి మీద ఆధారపడిన వాళ్లకి సెంట్రల్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ నుండి ట్రైనింగ్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసి వారిని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా...

కొవ్వూరు లో సెప్టెంబర్ 6వ తేదీన ఆశ్రయ ఫౌండేషన్ ప్రారంభం

ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పధంతోనే ఈ ఆశ్రయ ఫౌండేషన్ - పల్లవి విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు చివరి దశలో ఆశ్రయ ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తుందని ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి అన్నారు. క్యాన్సర్ వ్యాధితో మరణానికి చెరువులో ఉన్న వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని సేవా తత్పరతతో 2019 సంవత్సరంలో కొవ్వూరు పట్టణం ఏర్పాటు చేసిన ఆశ్రయ ఫౌండేషన్, దాతల సహకారంతో నందమూరు వెళ్లే దారిలో నూతన భవనాన్ని ఏర్పాటు చేసి సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పల్లవి లు మాట్లాడుతూ 2011 వ సంవత్సరంలో వాలంటీర్...

మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి వేడుకలు నిర్వహించడం అభినందనియం – ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు

- అచ్చాయమ్మా కాలనీ 4 వ వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు వినాయక చవితి వేడుకలలో ప్లాస్టో ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొవ్వూరు పట్టణంలోని అచ్చాయమ్మా కాలనీ నాలుగో వీధి నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని సాంప్రదాయమైన పండుగలను నిర్వహించుకోవడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. వినాయచవితి వేడుకలలో మట్టి వినాయక విగ్రహాలని ఏర్పాటుచేసిన శ్రీ...

శాంతి యుత జీవనానికి మధ్య వర్తిత్వం సులువైన మార్గం – 9 వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు శాంతి యుత జీవనానికి మధ్య వర్తిత్వం సులువైన మార్గం అని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. రాష్ట్ర మరియు జిల్లా న్యాయాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్ట్ ప్రాగణం నందు చైర్మన్ 9 వ అదనపు జిల్లా జడ్జి ఎం .అనురాధ మధ్య వర్తిత్వం న్యాయ వాదులతో సమేవేశం నిర్వహించారు .కొవ్వూరు కోర్ట్ ప్రాగణం నందు జులై 10వ తేదీ నుండి సెప్టెంబర్ 30 తేదీ వరకు 90రోజులు పాటు మధ్యవర్తిత్వం తో కేసులు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియేషన్ ఓ పి కేసులలో ౩౦ జంటలకు మీడియేసన్ జరపగా ఒక ఓ పి కేసులో ఒక...

ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించండి – ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం. వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. నిమజ్జనం నిర్వహించే తేదీతో పాటు సమయాన్ని కూడా ముందుగా తెలియజేయాలి. విశ్వం వాయిస్ న్యూస్,  కొవ్వూరు కొవ్వూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీస్ మరియు రెవెన్యూ ద్వారా తగిన అనుమతులను పొందవలెనని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. వినాయక చవితి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నందు కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారి యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ ప్రజలు ఎంతో భక్తి...

ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు వేయించండి – టిడిపి నాలుగో వార్డ్ ఇంచార్జ్ బొంత కిషోర్

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు స్థానిక మేరకు వీధి వాటర్ ట్యాంక్ వద్ద జి ఎన్ టి రోడ్ జంక్షన్ నందు ఉన్న స్పీడ్ బ్రేకర్లను పునరుద్ధరించాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావుకి నాలుగో వార్డ్ టిడిపి ఇంచార్జ్ బొంత కిషోర్ వినతిపత్రం అందజేశారు. శుక్రవారం స్థానిక కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కి బొంత కిషోర్ వినతిపత్రం ఇచ్చారు. స్పీడ్ బ్రేకర్లు సరిగ్గా లేక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సరి చేయాలని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితంగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo