01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

దళితులపై దాడి

తిరుపతిలో దాడికి గురైన పవన్ ను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్

దళితులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు - ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు దళితులపై ఎవరు దాడి చేసిన ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు పవన్ ను కేఎస్ జవహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడి చేస్తే సహించేది లేదని, వారిపై కఠిన శిక్షలు విధించే విధంగా అధికారులకు సూచిస్తానన్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్టు చేశారని మిగిలిన వారికి కూడా శిక్షపడేలా చూస్తానని కేఎస్ జవహర్ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని, కుటుంబ...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo