విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో,
సౌత్ సినిమాల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయిన పూజా హెగ్డేకి ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘రెట్రో’ ఇలా ఒకదానికొకటి నిరాశ కలిగించిన సినిమాల తర్వాత ఆమె క్రేజ్ కొంతమేర తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల ఫలితంగా, పూజాకు చేదు అనుభవం ఎదురైంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా విగ్నేష్ రాజా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్లో మొదట పూజా హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు. కానీ, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆ అవకాశం మలయాళ బ్యూటీ మమితా బైజు గ్లో చేసుకుందట. ‘ప్రేమలు’ సినిమాతో యూత్లో క్రేజ్ సంపాదించిన మమితాకు ఇప్పుడు ధనుష్ సినిమాతో మరో పెద్ద లైటింగ్...