29 October 2025
Wednesday, October 29, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

పోలేకుర్రులో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన టిడిపి నేతలు 

పోలేకుర్రులో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన టిడిపి నేతలు 

పోలేకుర్రులో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన టిడిపి నేతలు తాళ్ళరేవు కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ లో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి వార్డు పరిధిలోని ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఒకవేళ ఎవరికైనా ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందలేకపోయినట్లైతే దానికి కావలసిన డాక్యుమెంట్లు వివరాలను నాయకులు తెలియజేశారు. ప్రభుత్వం త్వరలో ఇంకా అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు వివరాలు తెలియజేసి అవగాహన కల్పించారు . తల్లికి వందనం పథకంలో అర్హులైన వారందరికీ...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo