Saturday, August 2, 2025
Saturday, August 2, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రాజకీయలు

ఎల్లమ్మ చెరువు రోడ్డుకు సహకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కి రైతుల సత్కారం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా గోకవరం ఎల్లమ్మ చెరువు పుంత రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రైతులు ఘనంగా సత్కరించారు.స్థానిక రావులమ్మనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, గోకవరం తెలుగు రైతు సంఘ అధ్యక్షుడు చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎల్లమ్మ చెరువు చైర్మన్ చింతల సత్యనారాయణ, వైస్ చైర్మన్ మై పాల భగవాన్ రైతులతో కలిసి ఎమ్మెల్యే నెహ్రూను పూల మాలలు వేసి సత్కరించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎల్లమ్మ చెరువు చేరుకునే పుంత రోడ్డు గతంలో అధ్వానంగా ఉండగా, స్థానికుల విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించి రోడ్డు అభివృద్ధికి ముందుకొచ్చిన ఎమ్మెల్యే నెహ్రూ నిజమైన...

పదవులకోసం కాదు – అభివృద్ధికోసమే రాజకీయాలు

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ఎంపీ తోట నరసింహం చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, నరసింహం పదవులను వాడుకున్న విధానం, నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు గుప్పించారు. తాను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశానని చెప్పుకుంటున్నారు. అయితే, ఆ పదవుల వల్ల జగ్గంపేటకు వచ్చిన అభివృద్ధి ఏమీ కనిపించడంలేదు” అని నెహ్రూ వ్యాఖ్యానించారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు గుర్తుచేశారు. అదే సమయంలో తోట నరసింహం...

అంగరంగ వైభవంగా గోకవరం సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గాజింగం సత్తిబాబు

భారీ ర్యాలీతో, వందలాది మోటార్ సైకిల్ తో ర్యాలీగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి వెళ్లి బాధ్యత స్వీకరించిన గాజింగం సత్తిబాబు విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట గోకవరం సొసైటీ చైర్మన్ గా గోకవరం గ్రామానికి చెందిన గాజింగం సత్తిబాబు సభ్యులుగా కొత్తల వీర అప్పారావు, వాకాడ కాటమాస్వామి ప్రమాణ స్వీకారం గురువారం సూర్య ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా చైర్మన్ సత్తిబాబు ఇంటి వద్ద నుండి వందలాది బైకులతో, మంగళ వాయిద్యాలతో భారీ బాణాసంచా కాల్పులతో గోకవరం మండలంలోని కూటమి నాయకులు అందరూ భారీ ఊరేగింపుగా ఎమ్మెల్యే జ్యోతుల...

యర్రంపాలెంలో సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమం

ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట గండేపల్లి మండలం యర్రంపాలెంగ్రామంలోసుపరిపాలన తొలి అడుగు  కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ  ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ప్రజల కోసం చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇంకా ఏమన్నా సమస్యలు పరిష్కారం కాలేదా అనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంవత్సర కాలంలో కూటమీ ప్రభుత్వ పాలన బాగుందని, అభివృద్ధి, సంక్షేమం కూడా జరిగిందని స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చి సంతృప్తిని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల...

అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మోమోరియల్ ట్రస్టుకు స్థలం కేటాయింపు పై హర్షం వ్యక్తం చేసిన జగ్గంపేట ఆర్యవైశ్యులు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంకు ఆరు ఎకరాల 80 సెంట్లు స్థలం కేటాయింపు పై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు(కొండబాబు ) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ రూపొందిస్తున్న వెజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ...

సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సంక్షేమాంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నాం

పురపాలక మంత్రి - పి నారాయణ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట గత ప్రభుత్వ అవకతవకల వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో సంక్షేమాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డా. పొంగూరు నారాయణ అన్నారు. మంగళవారం జగ్గంపేటలో జరిగిన సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి 10 లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపిందని విమర్శించారు. ప్రస్తుతానికి ప్రజలు చెల్లిస్తున్న పన్నులు అంతా గత ప్రభుత్వం తీసిన అప్పులకు వడ్డీ కట్టడానికే...

మల్లిశాలలో ఘనంగా సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమం

ఇంటింటికీ సంక్షేమ పథకాలపై కరపత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట మండలానికి చెందిన మల్లి సాల గ్రామంలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇంచార్జ్ పైడిపాల సూరిబాబు నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో నెలకొన్న కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని పేర్కొన్నారు. “తల్లికి వందనం”, గృహాల మంజూరు, ఇంటి స్థలం కల్పన,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo