Friday, August 1, 2025
Friday, August 1, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రాజకీయాలు

జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీని ప్రకటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీని ప్రకటించారు. ఈ అభివృద్ధి కమిటీకి చైర్మన్ గా జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సభ్యులుగా ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్ర రావు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, కోర్పు సాయి తేజ, జంపన సీతారామచంద్ర వర్మ, చదరం గోవిందరాజులు (చంటిబాబు) కంచుమర్తి రాఘవ, హలో నిన్ ప్రశాంత్ కుమార్ (కన్నబాబు), జనపరెడ్డి సుబ్బారావు (కొత్తపల్లి బాబు) బత్తుల సత్తిబాబు తదితరులు నియమించినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ను...

జగ్గంపేటలో సచివాలయం 3 ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్థానిక పద్మనాభ నగర్ లో జగ్గంపేట సచివాలయం 48.6 లక్షలతో నిర్మాణం చేసిన సచివాలయాన్ని బుధవారం ఉదయం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతులు మీదుగా ప్రారంభించారు.ముందుగా నూతన సచివాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే నెహ్రూకు నాయకులు అధికారు లు ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేటలో సచివాలయం మూడు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం పలు గదులను ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, సత్తి సదాశివరెడ్డి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ...

అన్నా క్యాంటీన్‌లో అన్నదానం – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ ఈ సోమవారం గోకవరం మండలం వెదురుపాకకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పిల్లా అర్జున్ సారధి (చంటిబాబు), గోకవరం ఐటీడీపీ చాంపియన్ బత్తుల శ్రీనివాస సారంగదరుడు (ఎస్.బాబు) ఆర్థిక సహకారంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా పిల్లా చంటిబాబు మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాతల సహకారంతో నాలుగేళ్లుగా క్యాంటీన్‌ను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, నండ్ల...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్

పార్టీలకు అతీతంగా కొనసాగుతున్న సంక్షేమం విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. గోకవరం గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోకవరంలో సుమారు 25 మందికి 14 లక్షల 81 వేల 461 రూపాయల చెక్కులను అందజేసిన ఆయన చేతుల మీదుగా అందించారు. జగ్గంపేట నియోజవర్గంలో ఇప్పటివరకు 350 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో ఆరోగ్యపరంగా పరంగాఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం చేపట్టారని, పార్టీలకతీతంగా అందరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నారు. అదేవిధంగా...

అంగరంగ వైభవంగా జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ దంపతులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా టిడిపి అధ్యక్షు లు జ్యోతుల నవీన్ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట సొసైటీ చైర్మన్ గా జగ్గంపేట మండలం నరేంద్ర పట్నం గ్రామానికి చెందిన బుర్రి సత్యనారాయణ(సత్తిబాబు) త్రిసభ్య కమిటీ సభ్యులు నంద చిరంజీవి, జనసేన పార్టీ నుంచి పాలి శెట్టి సతీష్ లతో కలిసి ఆదివారం ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ, మాజీ సొసైటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా టిడిపి అధ్యక్షు లు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతుల నవీన్ తో కలిసి వందలాది మోటార్ సైకిల్...

ప్రజాదర్బార్ లో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేటనియోజకవర్గంలోని ప్రజల ప్రతి సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు హాజరై వినతి పత్రాలను ఎమ్మెల్యేకు సమర్పించారు. తమ సమస్యల పరిష్కరించమని కోరారు. ఎమ్మెల్యే తక్షణమే సంబంధిత అధికారులకు సమస్య తెలిపి సత్వరమే సక్రమ పరిష్కారం ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగామల్లేపల్లి లో తురాయి చెట్టు వద్ద నుంచి వేలిది వారి కాలవ వరకు రోడ్డు అద్వాన పరిస్థితుల్లో ఉండడంతో తక్షణమే రోడ్డు వేయించాలని మల్లేపల్లి రైతులతో కలిసి జనసేన జిల్లా కోఆర్డినేటర్ రామకుర్తి నరసింహం ఎమ్మెల్యే కు వినతి పత్రం...

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన

జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట మండలం రామవరం వద్దగల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేజ్ టు నుండి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసేందుకు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జగ్గంపేట, ప్రత్తిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఎం శ్రీనివాసరావు హాజరయ్యారు. వారికి ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి ఏలేరు రిజర్వాయర్ లోకి లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ...

వైసీపీకి గుడ్‌బై చెప్పిన ముస్లిం నాయకులుటీడీపీలో చేరిక

జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వాగతం – పార్టీ బలోపేతానికి నూతన బలం విశ్వం వాయిస్ న్యూస్, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముస్లిం నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక రావులమ్మనగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో గోకవరం సొసైటీ చైర్మన్ ఘాజింగం సత్తిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా షేక్ మదీనా సాహెబ్, ఎస్‌కే సంటీ సాహెబ్, ఎస్‌కే శ్రీ మదీనా శ్రీను, ఎస్‌కే ఫిరోజ్ ఆలీషా, ఎస్ ఎస్ ఎస్‌కే మహమ్మద్ అలీ, ఎస్‌కే పఖీర్ మహమ్మద్, ఎస్‌కే పాప సాహెబ్, ఎస్‌కే రజక్వల్లి, ఎస్‌కే మదీనా (చిన్న) తదితరులు...

తోట నరసింహానికి, నాకు విమర్శించే హక్కు లేదు

ఆయన నేను పలు పార్టీలు మారాము ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని వంచనపరుడు అని విమర్శించడం తోట నరసింహానికి తగదని అన్నారు. ప్రభుత్వం తల్లికి వందనం అందజేసిందని, ఉచిత సిలిండర్లు అందిస్తుందని, ఈ నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తున్నామని, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఇవి కనపడట్లేదా నరసింహం అని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మీ పక్క గ్రామం గెద్దనాపల్లిలో ఐదుగురికి తల్లికి వందనం, మీ ఇంటి పక్కన ఉన్నవారికి నలుగురికి తల్లికి వందనం వేయడం జరిగింది ఇవి కనపడటం లేదని నరసింహం అని ఆయన అన్నారు. ముఖ్యంగా తోట నరసింహం, నేను ఎవరిని విమర్శించే హక్కు లేదని మేము అన్ని పార్టీలు మారి వచ్చామని అన్నారు. ముఖ్యంగా తోట నరసింహం ఆరోజు పార్లమెంటు సభ్యుడిగా టిడిపి నుండి...

జగన్‌కు 3,500 కోట్ల లిక్కర్ స్కాంలో జైలు తప్పదు

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట గత ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలు తప్పదని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం అమ్మకాలు జరిగాయని, దీంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్టు, చాలామంది వికలాంగులుగా, కిడ్నీ, లివర్ వ్యాధులతో బాధపడుతున్నారని నెహ్రూ పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన మిధున్ రెడ్డిని ఎస్‌ఐటీ అధికారులు ఇప్పటికే విచారించి అరెస్టు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయని నెహ్రూ తెలిపారు. జగన్ మీడియా ముందు తప్పులేదన్నట్లుగా మాట్లాడటం గులికింతపూస మాటల్లా...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo