జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఘన స్వాగతం పలకాలి - ఎమ్మెల్సీ సోము వీర్రాజు
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
సారథ్యం అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలకాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గౌతమి నగర్ నందు 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ నివాసం వద్ద కొవ్వూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా తయారు...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రోడ్లు పైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తాం..బొజ్జ రామకృష్ణ హెచ్చరిక
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
బొజ్జ రామకృష్ణ హెచ్చరిక
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్ట కొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్ల ను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. గురువారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ హాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధులలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ...