01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రామచంద్రపురం

అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనుకాడదు

రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్, వాసంశెట్టి సత్యం విశ్వం వాయిస్ న్యూస్, ద్రాక్షారామ   దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనకాడబోదని ఎన్డీఏ కూటమి, తేదేపా సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామంలో సోమవారం ఏర్పాటుచేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. దీనికిగాను రామచంద్రపురం నియోజవర్గం లో 62...

పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం 

పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం     రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్   రామచంద్రపురం పట్టణంలో స్థానిక శివాలయం వీధిలో వున్న పిల్లా వారి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.స్థానిక జనసేన పార్టీ ఆఫీస్ నుండి శివాలయం విధి వరుకు భారీ ర్వాలీ గా సొసైటీ కి చేరుకున్నారు. అనంతరం చైర్మన్ గా పిల్లా సత్యనారాయణ ఫణి, సభ్యులు గా పోలిశెట్టి వెంకటరమణ,ముమ్మారెడ్డి పద్మశ్రీ నియమితులు అయ్యారు.ఈ సందర్బంగా చైర్మన్ ఫణి మాట్లాడుతూ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అలానే కమిటీ నిర్ణయం వెనుక మంత్రి సుభాష్ మరియు సత్యం,చంద్రశేఖర్ సహాయసాకారాలు...

అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు సుపరిపాలన

అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు సుపరిపాలన ఏడాది సుపరిపాలన కార్యక్రమల     విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం నియోజకవర్గం ద్వారానే సాధ్యమని, ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేద ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో పయనిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ లు పేర్కొన్నారు. అపార అనుభవశాలి, గొప్ప విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ అభివృద్ధి సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల వద్దకు...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo