14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రామచంద్రపురం నియోజకవర్గం

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు 

రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదు     ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా   అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ   రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జె.ఏ.సీ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటలకు రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి ప్రారంభమైన ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాగా మారింది.ప్రజల న్యాయమైన డిమాండ్ అయిన కాకినాడ జిల్లాలో విలీనం కోసం నాయకులు గళమెత్తారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ,...

బెస్త లకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బెస్త కార్పోరేషన్ చైర్మన్ పదివికి కూటమి ప్రభుత్వంలో బెస్త నాయకులే లేరా..?   బెస్త కుల జె. ఏ. సి నాయకులు యాట్ల నాగేశ్వరరావు విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామ రాష్ట్రములో దాదాపు 15 లక్షలు జనాభా కలిగిన బెస్త లు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కి మద్దతుగా పనిచేసి, మెజారిటీ తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బెస్త ల పాత్ర కీలకమైనద ని అయినప్పటికీ వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ప్రభుత్వ తీరుపై ఉభయ గోదావరి జిల్లాల బెస్త కుల జె. ఏ. సి నాయకులు యాట్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ల నియామకంలో భాగంగా బెస్తలు కాని వారికి బెస్త...

కుల వృత్తులను ఆదుకుని, గ్రామీణ సంస్కృతిని కాపాడాలి

కుల వృత్తులు కేవలం ఆర్ధిక వనరులు మాత్రమే కాదు,మన సంస్కృతికి మూలం  ప్రోత్సాహం లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్న పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వాలు సహకరించాలి. ఆవేదన వ్యక్త పరిచిన ఎం.బి.సి సంఘ అద్యక్షులు యాట్ల నాగేశ్వరరావు రామచంద్రపురం నియోజకవర్గం కులవృత్తి కి దక్కాల్సిన గౌరవం సమాజంలో కరువవుతోందని, బ్రాండెడ్ వస్తువులు బిజినెస్ విస్తరణతో సంప్రదాయ సేవా కులవృత్తులు,చేతి పనులు కనుమరుగవుతున్నాయని, రామచంద్రపురం నియోజకవర్గ ఎం.బి.సి సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.కులవృత్తుల పట్ల చిన్నచూపు తో,సంస్కృతి పై గౌరవం, కళాకారుల నైపుణ్యం మసకబారిపోయి, మరుగున పడిపోతాయన్నారు. ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే మూలాదారాలు ముఖ్యమని, విలువలు,కులవృత్తులు భారత దేశ గ్రామీణ నిర్మాణంలో కలిసిపోయిన జీవన తంత్రమన్నారు, ప్రతీ కులానికి ఒక వృత్తి, ప్రతీ...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo