14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన

రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన

రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం రామాలయం పునః నిర్మించుటకు శంకుస్థాపన     20 లక్షలు ఎంపీ నిధులు     రామచంద్రపురం రూరల్ విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం వంతెన వద్ద గల శెట్టిబలిజ కోదండ రామాలయం పునర్ నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు ఇటీవల మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మరియు తోట పృథ్వీరాజు పాల్గొన్నారు.విరుతో పాటు కే గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు,మాజీ ఏపీఐ డిసి డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్,స్థానిక సర్పంచ్ ఎల్లమిల్లి సతీష్ కుమారి, ఎంపీటీసీ సభ్యులు కనితి వెంకటేశ్వరి అలానే...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo