14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రావులపాలెం వార్తలు

జనసంద్రం గా మారిన రావులపాలెం బస్టాండ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం లో ఆర్టీసీ బస్టాండ్ రెండో శనివారం సెలవు కావడంతోవాడపల్లి భక్తులతో రావులపాలెం బస్టాండ్ జనసంద్రంగా మారింది విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం మండల కేంద్రమైన రావులపాలెం లో ఆర్టీసీ బస్టాండ్ రెండో శనివారం సెలవు కావడంతోవాడపల్లి భక్తులతో రావులపాలెం బస్టాండ్ జనసంద్రంగా మారింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు ఎన్డీఏ కూటమి పథకం వలన మహిళ లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బస్సు లు కొంచెం ఎక్కువగా ఉంటే ప్రయాణికులు ఇబ్బందులు తొలగుతాయని మరియు బస్సుకి ఎక్కడానికి దిగడానికి బస్సుకి రెండు ద్వారాలు ఉంటే...

మహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం

గుర్తు తెలియనిమహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రావులపాలెం మహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం స్థానిక రావులపాలెం ఎస్సై ఇచ్చిన వివరాల మేరకు ఉదయం 13- 09- 2025 ఉదయం 6:30 గంటల సమయంలో కొమర్రాజు లంక వంతెన వద్ద రావులపాలెం నుండి. అమలాపురం రోడ్డు లో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా అటుగా వెళుతున్న వారు 108 కి కాల్ చెయ్యగా అంబులెన్స్ లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు ఇచ్చిన ఆసుపత్రి ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రావులపాలెం ఎస్ ఐ చంటి తెలిపారు. మృతురాలు రోడ్డు దాటుచున్న. సమయంలో ఏదైనా వాహనము డికొట్టి ఉండవచ్చునని...

యుటిఎఫ్ రాష్ట్ర సంఘం రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని ,రావులపాలెం ఎం ఆర్ సి వద్ద చేయాలని మరియు వివిధ పాఠశాలలలో పోస్టర్ను మరియు కరపత్రాలను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వై వి ఎస్ ఎన్ బాలాజీ మండల యూటీఎఫ్ అధ్యక్షుడు వి .సోమేశ్వరరావు,...

ప్రజాసమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….

ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు.... విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు.... ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికై అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….

ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు....ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం   ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు.... ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికై అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలన్నారు.

ఎన్ డి ఏ కూటమి హయంలో పల్లెల్లో అభివృద్ధి

రావులపాలెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.....     విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం6 రావులపాలెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..... రూ.1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయంలో పల్లెల్లో కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కూడా జరగలేదన్నారు. శుక్రవారం రావులపాలెం మండలంలోని రావులపాలెం, రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo