పురుషోత్తపట్నం ~ శ్రీరాంనగర్ కాలనీలో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమం...!
తెలుగు యువత నాయకులు , ఎటపాక మత్స్య శాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి ఆధ్వర్యంలో
విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఎటపాక తెలుగు యువత నాయకులు , మత్స్యశాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి పేర్కొన్నారు. పురుషోత్తపట్నం పంచాయతీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పంతాడి అంజి మాట్లాడుతూ అవిశ్రాంత కార్మికుడు , విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న చేసిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తు...
గౌరీదేవిపేటలో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమం
ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు ఆధ్వర్యంలో
విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం పరుగులు పెడుతుందని ఎటపాక వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు పేర్కొన్నారు. ఎటపాక మండలం గౌరీదేవిపేటలోని 300 నంబర్ బూత్ లో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమాన్ని సోమవారం నాయకులు దొంతు మంగేశ్వరరావు అధ్యక్షతన కార్యకర్తలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి , సంక్షేమాన్ని నాయకులు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన , చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలతో...
కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం - అభివృద్ధి పరుగులు
పిచుకలపాడులో సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటి కార్యక్రమం
టిడిపి నాయకులు పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్ ఆధ్వర్యంలో
కుసుమనపల్లిలో క్లస్టర్ ఇంచార్జ్ వల్లభనేని చందు ఆధ్వర్యంలో
త్రిపుర పెంటవీడులో యూనిట్ ఇన్చార్జి బాచినేని మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో
విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక
ఎన్నికల హామీ నెరవేర్చిన ఘనత చంద్రబాబుదే అంటూ , కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం - అభివృద్ధి రాష్ట్రంలో పరుగులు పెడుతుందని టిడిపి నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ పేర్కొన్నారు. మండలంలోని పిచుకలపాడు గ్రామంలో ఆదివారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు....
సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- నల్లకుంటలో ' సుపరిపాలనలో తొలిఅడుగు ' కార్యక్రమం
- మాజీ ఎంపీటీసీ ఎన్.ఎస్.ఎన్ చౌదరి ఆధ్వర్యంలో
విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా‘సుపరిపాలనలో తొలి అడుగు' అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు విస్సాపురం మాజీ ఎంపీటీసీ నిడదవోలు సూర్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. ఎటపాక మండలంలోని విస్సాపురం పంచాయితీ నల్లకుంట గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఆదివారం విస్సాపురం మాజీ ఎంపీటీసీ నిడదవోలు సూర్యనారాయణ చౌదరి) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి , సంక్షేమాన్ని...