అమలాపురం
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులం దరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు రూ.7 వేల జమ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు గావించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు తీరుపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.ఈసంద ర్భంగా జిల్లా కలెక్టర్ అధికా రులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు ఆర్దికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ 20వేల లు వంతున అన్న ధాత సుఖీభవ-పియం కిసాన్ కింద సహాయం అందించ...