21 October 2025
Tuesday, October 21, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రైతులు నూతన డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి కలెక్టర్

కొమానపల్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ దాట్ల దాట్ల కలెక్టర్

ముమ్మిడివరం నియోజకవర్గం రైతు సంక్షేమమే పరమావధిగా ఆధునిక సాంకేతికతతో పెట్టుబడి ఖర్చును తగ్గించేం దుకు డ్రోన్ టెక్నాలజీని ప్రభు త్వం తీసుకుని వచ్చిందని దీని ద్వారా నానాటికి తగ్గిపోతున్న వ్యవసాయకూలీల సేవలకు ప్రత్యామ్నాయంగా ఈ డ్రోన్ టెక్నాలజీ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.శనివారం మండల పరిధి లోని అన్నంపల్లి గ్రామంలో జిల్లాస్థాయి లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి దశ నిధుల విడుదల కార్యక్ర మాన్ని స్థానిక శాసనసభ్యు ల తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతిష్టా త్మకమైన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టి మొదటి దశ గా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo