Monday, August 4, 2025
Monday, August 4, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

విద్య

ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులకు మాజీ సర్పంచ్ మీసాల తాతారావు ప్రతిభ అవార్డ్స్

జగ్గంపేట కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో మాజీ పంచాయతీ సర్పంచ్ స్వర్గీయ మీసాల తాతారావు జయంతిని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు.మీసాల తాతారావు సతీమణి మీసాల బంగారమ్మ చేతుల మీదుగా విద్యార్థులు లక్కాకుల నందిని (549 మార్కులు), అడపా సామ్యూల్ (479 మార్కులు)లకు ఒక్కొక్కరికి రూ. 5,000 నగదు పురస్కారాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. మీసాల బంగారమ్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తాతారావు జయంతి రోజున పదో తరగతిలో మండలంలో ఫస్ట్ ర్యాంక్...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo