విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
ఉద్యోగ భాద్యతలను అంకిత భావంతో పని చేసిన వ్యక్తి మేడవరపు సూర్య భాస్కరరావు అని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేట ఎంపిపి అత్తులూరి నాగబాబు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం అన్నారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపిడిఓ గా పని చేసిన సూర్య భాస్కరరావు గురువారం పదవి విరమణ చేశారు. స్థానిక గోకవరం రోడ్డులోని శివ పార్వతి ఫంక్షన్ హాల్ లో జగ్గంపేట ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభకు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. 1981 సంవత్సరంలో బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో లైబ్రేరియన్ జాయిన్ అయ్యిన...
జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐ.పి.ఎస్ మహిళలు మరియు పిల్లల భద్రత విషయమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం గురువారం జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల మహిళా సంరక్షణ కార్యదర్శులకు (మహిళా పోలీసులకు) మోటివేషన్ సమావేశాన్ని జగ్గంపేట సీఐ వై .ఆర్.కె శ్రీనివాస్ని ర్వహించారు.ఈ సమావేశంలో జి ఎం కె ఎస్ లు తమ తమ గ్రామాల్లో మహిళలతో ప్రత్యక్షంగా సంప్రదించి ‘శక్తి యాప్’ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారికి సూచించడంతో పాటు, మహిళల భద్రత కోసం...
ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట
స్థానిక గోకవరం రోడ్డులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆర్థిక సహాయంతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు మట్టే సత్య ప్రసాద్, మట్టె శ్రీనివాస్, లలిత ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మట్టి ఆదిశంకర్ హాజరై వాటర్ ప్లాంట్ విద్యార్థినిలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మట్టే శ్రీనివాస్, ఆదిశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురుకుల పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అడగడం జరిగిందని వెంటనే ఏర్పాటు చేశామని ఇంతమంది పిల్లలు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో...
సామాజిక ఉద్యమకారుడు
పాటంశెట్టి సూర్యచంద్ర
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను మానవత్వంతో అందించాలంటూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మంచానికే పరిమితమైన ప్రతి ఒక్కరికి నెలకు ₹15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే, తాజాగా సంబంధిత అధికారులు అనేక నిబంధనలు చూపించి అర్హులను నిరాశకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు కలిసి సమస్యను వివరించిన పాటంశెట్టి సూర్యచంద్ర, 100% దివ్యాంగుడైన గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన ఇంజరపు రాంబాబు, మంచానికే పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు కోలా శివాజీ, బండారు వెంకటరమణల...
ముఖ్య అతిథిగా తుమ్మలపల్లి రమేష్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేటలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాలులో వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో “ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ అవార్డు” ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులకు, గాయకులకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గజాతీయ అవార్డు అందజేయడం గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళలను ప్రోత్సహించాలి. అవి అంతరించిపోకుండా రక్షించాల్సిన బాధ్యత మనందరిది,” అన్నారు.ఈ కార్యక్రమంలో మొత్తం 100 మంది కళాకారులకు...
ఇర్రిపాకలో ఎలక్ట్రికల్ ఈఈ కాకినాడ నల్లం ఉదయభాస్కర్ ఏడు కుటుంబాలకు 70,000 ఆర్థిక సహాయం
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
పి4 కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శులుగా నిలవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. పి4 కార్యక్రమంపై ఆదివారం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో అరవాల అప్పారావు, రామిశెట్టి అప్పారావు, కంద అప్పలరాజు, మాగాపు వెంకటరత్నం, సోమిశెట్టి అన్నపూర్ణ, నాగమల్లి సుబ్బలక్ష్మి, పి నేరెళ్ళకు జ్యోతుల నెహ్రూ సోదరులు జ్యోతుల సుబ్బారావు అల్లుడు ఎలక్ట్రికల్ ఈఈ కాకినాడ నల్లం ఉదయభాస్కర్ కుటుంబం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 70,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామానికి చెందిన జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ టిడిపి నాయకులు పైడిపాల సత్యనారాయణ భార్య శేషయ్యమ్మ అనారోగ్యం క్షీణించడంతో ఆమెను శనివారం సాయంత్రం పలకరించి వారి భర్త పైడిపాల సత్యనారాయణ ను పరామర్శించి ఆమె ఆరోగ్య విషయాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, సర్పంచ్ సర్వసిద్ధి లక్ష్మణరావు, ముండ్రు ఎర్రబాబు, కానవరెడ్డి రామకృష్ణ, సియాదుల పెద్దకాపు, తొగరు యేసు, తదితరులు పాల్గొన్నారు.
పాటంశెట్టి సూర్యచంద్ర..సామాజిక ఉద్యమకారుడు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం జగ్గంపేటలో జగనన్న కాలనీలో 2900 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని, సుమారు 1000 మంది గృహాలు నిర్మించుకున్నారని సుమారు 500 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని జగనన్న కాలనీలో గోతులు, బురద రోడ్లలో ప్రయాణించలేక, త్రాగడానికి నీళ్లు లేక కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని జగనన్న కాలనీ ప్రజలు తమ సమస్యలు పాటంశెట్టి సూర్యచంద్రకు తెలిపారు.ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మాణానికి ప్రభుత్వంసహకరించిందని రహదారి నిర్మాణం, త్రాగునీటి సదుపాయం చేయకపోవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
రాజుపాలెం నుండి రామచంద్రపురం మార్గంలో నిర్లక్ష్య పరిస్థితి
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం టు రామచంద్రపురం మార్గంలో వాహనదారులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రధాన రహదారి రాజుపాలెం నుండి వీరవరం, తామరాడ, గోనేడ, రామవరం గ్రామాల మీదుగా రామచంద్రపురం వెళ్లే దారిగా ఉపయోగపడుతోంది. ప్రతీరోజూ పలు ఆటోలు, కార్లు, బస్సులు, స్కూల్ వాహనాలు ఈ రహదారిపై వెదజల్లుతున్నాయి.అయితే ఇటీవల కాలంలో ఈ రహదారి దారులపై తీవ్ర నిర్లక్ష్యం కనబడుతోంది. రహదారి ఇరువైపులా పశువులను పొడవాటి తాళ్లతో కట్టి, ఆ జంతువులను రోడ్డుపైకి వదిలేస్తుండటం తారాస్థాయికి చేరింది. ఈ జంతువులు రోడ్డుపై అడ్డుగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. హఠాత్తుగా ఆవు, గేదె వంటి...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
ప్రముఖ సినీ నటుడు మాస్ మహారాజ్ రవితేజ తండ్రి రాజగోపాల్ రాజ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రద్ధాంజలిగా హైదరాబాదులో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై, రవితేజను ప్రత్యక్షంగా పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంలో తండ్రి కోల్పోయిన బాధను ఎదుర్కొంటున్న రవితేజ కుటుంబానికి ధైర్యం చెప్పి, కష్టకాలంలో తాము సంఘీభావంగా ఉన్నామని చెప్పారు.పరామర్శించిన వారిలో సురేష్ రాజు, బాబు, మాదారపు వీరబాబు, పాముల చంటి తదితరులు కూడా పాల్గొన్నారు. రవితేజతో కలిసి కొంతసేపు మౌనంగా కూర్చుండి ఆయన తండ్రికి నివాళులు అర్పించారు.