01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ

కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్ను మంత్రి కొల్లు రవీంద్ర

కాట్రేనికోన మండలం   కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఎక్సైజ్ మరియు మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, దాట్ల బుచ్చిబాబు,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు.ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రామం గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వీరంతా పాల్గొన్నారు.అనంతరం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo