సుబ్రహ్మణ్యం హత్యపై సిట్ ఏర్పాటు పట్ల హర్షం: మహాసేన రాజేష్
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ సిటీ
గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పడాల అనంత సత్య ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు) తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఉదాంతం అందరికీ తెలిసిందే. ఈ హత్యపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి తిరిగి పూర్తి వివరాలను అందించాలని తీర్పు ఆదేశించడం పట్ల టీడీపీ నేత సరిపెల్ల రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాజేష్ విలేకరులతో సమావేశం నిర్వహించి వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి హత్య ఉదంతంపై సిట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ...