శ్రీ థుర్గా భవాణి టిప్పర్ లారీ అసౌసియేషన్ ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా మడిచర్ల వేంకటేష్
కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠ
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం ఐ పంగిడిలో ఆదివారం శ్రీ థుర్గా భవాణి టిప్పర్ లారీ అసౌసియేషన్ కార్యవర్గం ఎన్నికలు సాయిబాబా గుడి ప్రాంగణంలో బ్యాలెట్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా మడిచర్ల వేంకటేష్ గెలుపొందారు. కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు .ఈ పోలింగ్ లో 85మంది లారీ యజమానులు ఓటింగ్ పాల్గోన్నారు.ప్రసిడెంట్ అభ్యర్థి రాచూరి శ్రీనివాస్ కు 73ఓట్లు, వైస్ ప్రెసిడెంట్ మడిచర్ల వేంకటేష్ కు 78ఓట్లు రావటం జరిగింది. ఈ ఎన్నిక పెరుగు సాంబశివరావు,రాచపోతు నారాయణ సభ్యులు పర్యవేక్షణలో పోలింగ్ మరియు లెక్కింపు జరిగాయి.